TEJA NEWS

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ రావు , మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ , తెలంగాణ రాష్ట్ర మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.., అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు


TEJA NEWS