TEJA NEWS

యువకుని హత్య ఉదంతాన్ని ఛేదించిన పోలీసులు ..

కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో

పూడూర్ గ్రామానికి చెందిన యువకుడు కందుల రాజశేఖర్ (26)హత్యా కు సంబంధించిన పూర్తి వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించిన

డిఎస్పి రఘు చందర్ ….

రాజశేఖర్ తన స్నేహితులతో గొడవ పడగా మద్యం మత్తులో..

కట్టెలతో కొట్టి పెట్రోల్ పోసి పూడూరు గ్రామంలోని బీరప్ప టెంపుల్ వద్ద హత్యకు పాల్పడ్డారని..

మృతిని తండ్రి రమేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయడం జరిగిందని..

మూడు రోజుల్లోనే చెప్యాల గ్రామ ఎక్స్ రోడ్ వద్ద కొడిమ్యాల మండలం కు చెందిన కమల్ ,మల్యాల మండలం కు చెందిన తిరుపతి లను…

సీఐ నీలం రవి, ఎస్ఐ సందీప్ కుమార్,లు పోలీస్ సిబ్బంది సహాయంతో పట్టుకోవడం జరిగిందని.


TEJA NEWS