
శ్రీశ్రీశ్రీ మిద్దె మైసమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ దుండిగల్ డివిజన్ దుండిగల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మిద్దె మైసమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మైసమ్మ తల్లి బోనాలా జాతర కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు జక్కుల కృష్ణా యాదవ్, అమరం గోపాల్ రెడ్డి, జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఆనంద్ కుమార్, మాజీ ఎంపీటీసీ నరేందర్, దుండిగల్ సర్కిల్ జనరల్ సెక్రటరీ కొల్తూర్ మల్లేష్ ముదిరాజ్, ప్యాక్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, ప్యాక్స్ డైరెక్టర్ ఈ శ్రీనివాస్, వార్డు ప్రెసిడెంట్ నర్సింగ్ గౌడ్, ఆలయ కమిటీ మరియు కుమ్మరి మండల సంఘం అధ్యక్షులు విరేష్ ముదిరాజ్, సభ్యులు రాజు, సత్యనారాయణ, కృష్ణా, రమేష్, శ్రీశైలం, నాగరాజు, నందమ్, మరియు నాయకులు ఎల్లయ్య గౌడ్, ధార మహేష్, స్థానికులు ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
