అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి.
అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. గిరిజనుల అభివృద్ధి కోసం ఐటిడిఏ అధికారులు కృషి చేయాలి. తృప్తికి మించిన ఆస్తి ఏమీ లేదు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ…