• ఏప్రిల్ 25, 2025
  • 0 Comments
వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు

ప్రాపర్టీ అఫెండర్ అరెస్ట్ వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు చివరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు చిక్కాడు. – కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం. వరుస దొంగతనాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రాపర్టీ అఫెండర్‌ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు…

  • ఏప్రిల్ 25, 2025
  • 0 Comments
నియోజకవర్గ రైతాంగాన్ని ఉద్యానవన పంటల సాగుదిశగా ప్రోత్సహించండి

నియోజకవర్గ రైతాంగాన్ని ఉద్యానవన పంటల సాగుదిశగా ప్రోత్సహించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రభుత్వం ఉద్యానపంటలకు అందించే ప్రోత్సాహకాల గురించి తెలియచేసి, నియోజకవర్గ రైతాంగాన్ని ఆ పంటల సాగుదిశగా ప్రోత్సహించాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు శిక్షణ…

  • ఏప్రిల్ 25, 2025
  • 0 Comments
సీఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి అధిక వడ్డీలకు ఆశపడి నష్టపోవద్దు

సీఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి అధిక వడ్డీలకు ఆశపడి నష్టపోవద్దు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్ ప్రాంగణంలో పనిచేసే హమాలీలకు కారు డ్రైవర్లకు ఇతర జనాలకు, వడ్డీల పైన వచ్చే అనర్ధాలకు ఆన్లైన్ యాప్ లా జోలికి పోకూడదని…

  • ఏప్రిల్ 25, 2025
  • 0 Comments
BSP మరియు కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీలోకి చేరికలు: మెతుకు ఆనంద్

BSP మరియు కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీలోకి చేరికలు: మెతుకు ఆనంద్ బంట్వారం మండలం సల్బతాపూర్ మరియు మద్వాపూర్ గ్రామానికి చెందిన BSP మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్, అభిలాష్, మల్లయ్య, శ్రీశైలం, గణేష్, నవీన్, శ్రీశైలం, అజయ్…

  • ఏప్రిల్ 25, 2025
  • 0 Comments
పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం

పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ –పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలనీ సూచించారు. మహిళా లకు చట్ట పరం…

  • ఏప్రిల్ 25, 2025
  • 0 Comments
పాతబస్తీలో 200కు పైగా పాకిస్తానీలు

పాతబస్తీలో 200కు పైగా పాకిస్తానీలు 156 మంది లాంగ్‌టర్మ్, 13 మంది షార్ట్ టర్మ్,39 మంది బిజినెస్ వీసాలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పాకిస్తానీలు 200 మంది రెండ్రోజుల్లో భారత్ వీడాల్సిందేనని కేంద్రం ఆదేశాలు పాకిస్తాన్ నుంచి వచ్చినవారిని వెదికి పట్టుకునేందుకు…

You cannot copy content of this page