ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు

ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పుదక్షిణ కొరియాను శత్రు దేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో సవరణలు చేసినట్లు ఉత్తరకొరియా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యాయపరమైన సవరణలు చేయాల్సి ఉందని అధ్యక్షుడు కిమ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ…

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం హైదరాబాద్:అమెరికాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించారు. రెండు వాహనాలు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ బాన్…

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి.

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి. కాలిఫోర్నియాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కలకలం షాట్‌గన్, లోడెడ్ తుపాకీతో పట్టుబడ్డ వ్యక్తి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ…

మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం

మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల…

కాలిఫోర్నియాలో కూలిన విమానం.. ఐదుగురు మృతి

కాలిఫోర్నియాలో కూలిన విమానం.. ఐదుగురు మృతి దక్షిణ కాలిఫోర్నియాలో విషాదం చోటు చేసుకుంది. కాటాలినా ద్వీపంలో ఓ విమానం కూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ట్విన్-ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ 95 అనే విమానం రాత్రి 8 గంటల సమయంలో అవలోన్…

స్టార్‌ హోటల్‌లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు

స్టార్‌ హోటల్‌లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు స్టార్‌ హోటల్‌లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టుసింగపూర్‌లో పనిచేస్తున్న ఓ భారత కార్మికుడు.. గతేడాది క్యాసినో కోసం వెళ్లి మద్యం మత్తులో…

కెనడాలో హైదరాబాద్ వాసి మృతి

కెనడాలో హైదరాబాద్ వాసి మృతి కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ మీర్​పేట్​కు చెందిన ప్రణీత్ అనే యువకుడు తన అన్న పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లాడు. అయితే ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో…

రికార్డ్స్‌’తో ముగిసిన క్రీడా సంబరం

రికార్డ్స్‌’తో ముగిసిన క్రీడా సంబరం… 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు తెర ఘనంగా ముగింపు ఉత్సవం లాస్‌ ఏంజెలిస్‌లో 2028 ఒలింపిక్స్‌ పారిస్‌: అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్‌ ఒలింపిక్స్‌కు తెర పడింది. 16 రోజుల పాటు…

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన..

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన.. సౌత్ కొరియా బయలుదేరిన రేవంత్ రెడ్డి అండ్ టీమ్.. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు.. రూ.31,532 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం.. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయంటున్న నేతలు.

దేశ ప్రజలందరి చూపు ఆ తీర్పు పైనే

దేశ ప్రజలందరి చూపు ఆ తీర్పు పైనే వినేశ్ ఫోగట్ అప్పీల్ పై ఇవాళ రాత్రికి తీర్పు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సవాల్…

హైదరాబాద్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి..

హైదరాబాద్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి.. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుంది.. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి..తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత.. రాష్ట్రంలో…

యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

యాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ హైదరాబాద్:అమెరికా కాలిఫోర్నియా లోని కుపెర్టినోలోని ఆపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాల యమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ…

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో సీఎం రేవంత్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌‌లో సీఎం రేవంత్ తెలంగాణ సీఎం రేవంత్ ఫై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు NRI లు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతున్నది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం అమెరికాకు చేరుకున్న రేవంత్…

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్చర్చలు

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్చర్చలుతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాపర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడులేలక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో CM రేవంత్ భేటీకానున్నారు. పెప్సికో యాజమాన్యంతో ఆయనచర్చలు జరపనున్నారు. అలాగే హెచ్సీఏ సీనియర్లీడర్షిప్తో రేవంత్ భేటీ అవనున్నారు.…

అమెరికాకు మీరే ఆయువుపట్టు

అమెరికాకు మీరే ఆయువుపట్టు ఇక తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి అభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకొండి న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు…

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మనుబాకర్

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మనుబాకర్ హైదరాబాద్:ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను బాకర్, సరబ్ జ్యోత్ సింగ్ జోడీ కాంస్యాన్ని సాధించారు. దక్షిణ కొరియాతో పోటీ పడి కాంస్య…

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతిహైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలోని చికాగోలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అక్షిత్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 21న…

పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్

పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్ హైదరాబాద్:పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ ఖాతా తెరిచింది. ఇక ఇవాళ బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, టీటీ, ఆర్చరీ విభా గాల్లో భారత అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోను న్నారు. షూటింగ్‌లో రమితఉమెన్స్ 10మీ. ఏఆర్,…

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీభారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి.…

పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు

పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు స్పోర్ట్స్ : విశ్వ క్రీడా సంబురానికి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ ఈ సారి మూడేళ్లకే వచ్చాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగిన…

ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత

ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్నకు మెటా గుడ్ న్యూస్ చెప్పింది. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మెటా తెలిపింది. కాగా…

ఘోర రోడ్డు ప్రమాదం…ఆరు గురు భారతీయులు మృతి

కువైట్‌లోని సెవెంత్ రింగ్ రోడ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్‌ ముబారక్‌కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్‌ రోడ్డులోని బైపాస్‌ బ్రిడ్జిని…

రష్యా భారతీయ సైనికులకు విముక్తి

రష్యా భారతీయ సైనికులకు విముక్తి హైదరాబాద్ :భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధు లకు వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి…

రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ న్యూ ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు చేరుకున్నారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షులు పుతిన్‌తో కలిసి మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.…

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది. రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ…

గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా

Good News America గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..!అమెరికా పౌరసత్వం పొందిన వలస జీవులకుఅక్కడి ప్రభుత్వం గొప్ప సడలింపు ఇవ్వబోతోంది.సరైన ధృవీకరణ పత్రాలు లేని జీవితభాగస్వాములకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్)కల్పించే ప్రక్రియను సులభతరం చేయబోతోంది. ఈమేరకు అధ్యక్షుడు జో…

గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు

Paris Olympics-2024 torch was lit on which day in Greece గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు? గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు?తొలి ఒలింపిక్స్‌ను ప్రారంభించిన గ్రీస్‌లోని ప్రాచీన…

ప్రేయసిని పెళ్లాడిన మహిళా క్రికెటర్‌

A female cricketer who is married to a girlfriend ప్రేయసిని పెళ్లాడిన మహిళా క్రికెటర్‌ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్, ఆమె ప్రేయసి జార్జి హాడ్జ్‌‌ని పెళ్లి చేసుకుంది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.…

జోనథన్‌ రీఫ్‌తో సమావేశం పాల్గొన్న తెలంగాణ మంత్రులు

Telangana Ministers who participated in the meeting with Jonathan Reif అమెరికా పర్యటన లో భాగంగా అట్లాంటాలోని కోకాకోలా హెడ్‌ క్వార్టర్స్‌లో ఆ కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో సమావేశం పాల్గొన్న…

నేను భారత్‌కు ద్రోహం చేశాను: నవాజ్ షరీఫ్

I betrayed India: Nawaz Sharif నేను భారత్‌కు ద్రోహం చేశాను: నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 26 ఏళ్లుగా అటల్ బిహారీ వాజ్‌పేయి కి మాత్రమే కాకుండా భారతదేశాని కి…

You cannot copy content of this page