Category: INTERNATIONAL

INTERNATIONAL

🌎 చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 12 🔎 సంఘటనలు🔍 🌾1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది. 🌾2011 – 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31) 🌺 జననాలు🌺 💞1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882) 💞1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ…

నేషనల్‌ అసెంబ్లీ గా పిలిచే పార్లమెంట్‌ ఎన్నికల్లో332 సీట్లు ఉండగా 266 స్ధానాలలో నేరుగా ఎన్నికలుజరుగనున్నాయి. ఈ స్థానాలలో 5వేల 121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగిలిన 70 స్థానాలు మహిళలు, మరో ఆరు స్థానాల్లో మైనార్టీలను ఎన్నుకోనున్నారు. 12.85 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నీటి కాలుష్యం, కొరత మూడో వంతు నదులకు కాలుష్య ముప్పు పరీవాహక ప్రాంత ప్రజలకు పెను ఇక్కట్లు హెచ్చరిస్తున్న అంతర్జాతీయ అధ్యయనం నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్‌…

టెస్లా కార్ల లైట్ షోతో రామ భక్తి అమెరికా: అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అమెరికాలోని ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. టెస్లా కార్లతో రామ్ రూపంలో లైట్ షో నిర్వహించారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇక అయోధ్యలో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్ NRI YADAV COMMUNITY ASSOCIATION REPRESENTATIVE MET HONOURABLE CHIEF MINISTER SHREE REVANTH REDDY AND REPRESENTED ABOUT YADAV COMMUNITY IN TELANGANA తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే దిశగా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నిర్వహించిన ఫోరంలో పాల్గోని ప్రపంచ దేశాలను ఆకర్షించేవిధంగా కృషి చేసి లండన్ విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి…

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక సందేశం పంపాడు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని హెచ్చరించాడు. ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదుల్ని UP పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను సైతం హత్య చేస్తామని ఓ వీడియో విడుదల చేశాడు.

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన. తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 3 రోజుల్లో వివిధ కంపెనీల 200మంది ప్రతినిధులతో భేటీ. ఆదానీ గ్రూప్‌ రూ.12,400 కోట్ల పెట్టుబడి.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ రూ.9 వేల కోట్ల పెట్టుబడి.. గోడి ఇండియా రూ.8 వేల కోట్ల పెట్టుబడి.. టాటా టెక్నాలజీస్‌ రూ.1500 కోట్ల పెట్టుబడి. గోద్రేజ్‌ ఇండియా రూ.1270 కోట్ల పెట్టుబడి

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్: జనవరి 19మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న.. తాజాగా దుబాయ్ షేక్ అవతార మెత్తారు. దుబాయ్‌లో పర్యటిస్తున్న ఆయన.. ఎడారిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ టేరైన్ వెహికిల్‌ను జోష్‌తో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూత్ లుక్‌తో సోషల్ మీడియాను…

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం హైదరాబాద్:జనవరి 19దక్షిణాఫ్రికాలో అంత ర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో పాయింట్ల పట్టిక ఆధారంగా 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ నుంచి నాలుగు సెమీ ఫైనల్‌కు చేరు కుంటాయి. జనవరి 19 నుంచి ఫిబ్రవరి…

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి ప్రధాని పీఠం అధిరోహించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడంతల స్థానాలను కైవసం చేసుకుని విజయం సొంతం చేసుకుంది. 300 స్థానాలు వున్న బంగ్లాదేశ్లో 299 స్థానాలకు గానూ ఎన్నికల జరగగా అందులో 200 సీట్లు షేక్ హసీనా నేతృత్వంలోని అధికార పార్టీ కైవసం చేసుకుని మరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం…