Latest Post

పాట్నాలో బుద్ధవనం స్టాల్ ను ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

పాట్నాలో బుద్ధవనం స్టాల్ ను ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం, బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ పై పాట్నాలో…

మెడికల్ కాలేజీ కి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు?

మెడికల్ కాలేజీ కి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు? అమరావతిఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం పెట్టిన వైయస్సార్ పేరును కూటమి ప్రభుత్వం తొలగించింది,తాజాగా మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి,పెట్టిన వైయస్సార్ పేరును తొల గించి ‘పింగళి…

రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసిన ఏసీబీ.

రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసిన ఏసీబీ.. 8లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి.. 5కోట్ల5లక్షల71వేల676 రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తింపు..…

ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలుAP: ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.…

ఏపీలో మందుబాబులకు మరో శుభవార్త

ఏపీలో మందుబాబులకు మరో శుభవార్త APలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మరో శుభవార్త చెప్పింది. రూ.99కే క్వార్టర్ మద్యం ఉత్పత్తి పెంచినట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల మద్యం కేసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. పలుచోట్ల రూ.99 మద్యం…

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం ! హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది.…

సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..పోలీసులకు ఫిర్యాదు

సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..పోలీసులకు ఫిర్యాదు మంత్రి సత్య కుమార్ యాదవ్ పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి పిర్యాదు చేసారు. 2023లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తుండగా, అప్పటి ఎంపీ…

అనంతపురంలో భారీ వర్షం .. నీట మునిగిన కాలనీలు

అనంతపురంలో భారీ వర్షం .. నీట మునిగిన కాలనీలు పండమేరు వాగు ఉద్ధృతితో కాలనీలోకి వరద నీరు ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు అనంతపురంలో భారీ వర్షం…

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో ఎం.ఎస్. ఎస్.సాయిరాం పేరు నమోదు.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో ఎం.ఎస్. ఎస్.సాయిరాం పేరు నమోదు. కళా వేదిక అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సంయుక్త నిర్వహణలో ప్రతిష్టాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కన్వెన్షన్ హాలు నందు అక్టోబర్ 19,20 తేదీలలో నిర్వహించిన ప్రపంచ…

మోడీ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించండి

మోడీ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించండి : సిపిఐ(ఎం ) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సూర్యాపేట జిల్లా : పార్లమెంట్,రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు (జమిలి ఎన్నికలు) జరగాలన్న రాoనాథ్ కోవింద్ కమిటీ సిఫారసులను వెంటనే ఉపసంహరించుకోవాలని…

పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్

పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి:బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నేత లింగయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా : గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో 4 వేల కోట్ల…

మోకిలలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్

మోకిలలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్ శంకర్పల్లి : మోకిల గ్రామ రైతు వేదిక వద్ద 68వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ…

పెండింగ్ బిల్లులను చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు

[ పెండింగ్ బిల్లులను చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన తపస్ సంఘం ఉపాధ్యాయులు వనపర్తి :తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు పిఆర్సి మరియు పెండింగ్ లో ఉన్న ఆర్థికపరమైన బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ…

ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ కు మరోసారి నోటీసులు?

ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ కు మరోసారి నోటీసులు? హైదరాబాద్:నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో జీవన్ మాల్ కి షూరిటీగా ఉన్న వ్యక్తుల వ్యక్తుల భూముల స్వాధీనానికి, సాయంత్రం నోటీసులు జారీ చేసింది, మరోసారి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్…

మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, మంగళవారం మైదంబండ గ్రామస్తులు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను…

ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్?

ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్? వనపర్తి జిల్లా:వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఏసీబీ దాడులు నిర్వ‌హించారు. పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు కాంట్రాక్టర్ నుంచి రూ.20,000 లు లంచం తీసుకుంటుండ‌గా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఏసీబీ అడిష‌న‌ల్ ఎస్పీ…

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా! మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై ..మాట్లాడు. ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నది అందుకే: స్పీకర్‌ నాతవరం(అనకాపల్లి జిల్లా) మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే…

ఇటీవల బాపట్ల జిల్లా మేదర మెట్ల హైవేలో జరిగిన 39.5 లక్షల దారిదోపిడి

ఇటీవల బాపట్ల జిల్లా మేదర మెట్ల హైవేలో జరిగిన 39.5 లక్షల దారిదోపిడి కేసును ఛేదించిన పోలీసులు..అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి… అభినందించారు… బాపట్ల జిల్లా మేదరమెట్ల లో…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య జగిత్యాల – జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు చెప్పిన…

సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఎలా ఉందో చూశారా

సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఎలా ఉందో చూశారా ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ పునర్‌వైభవాన్ని సంతరించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వీ వంటి ప్రైవేటు రంగ టెలికం ఆపరేటర్లు టారీఫ్ రేట్లను పెంచిన నేపథ్యంలో…

సిఎం సహాయ నిధి చెక్కు పంపిణి

సిఎం సహాయ నిధి చెక్కు పంపిణి ఉమ్మడి ఖమ్మం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సిఫారసు మేరకు చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన కనకపుడి నాగయ్య(లేటు) కు 45000 వేల రూపాయలు సీఎం సహాయ నిధి…

ఈ సాయంత్రం కేరళకు వెళుతున్న రేవంత్ రెడ్డి

ఈ సాయంత్రం కేరళకు వెళుతున్న రేవంత్ రెడ్డి వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రియాంకాగాంధీ రేపు నామినేషన్ వేయనున్న ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం కేరళకు వెళుతున్నారు. వయనాడ్…

50 లక్షల వ్యయంతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలన..!సబీహా గౌసుద్దీన్

50 లక్షల వ్యయంతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలన..! సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ సి బ్లాక్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , De శ్రీదేవి, Ae రంజిత్ తో కలిసి…

ఆదివాసీల వేగు చుక్క కొమురం భీమ్ : నీలం మధు ముదిరాజ్..

ఆదివాసీల వేగు చుక్క కొమురం భీమ్ : నీలం మధు ముదిరాజ్.. తెలంగాణ విముక్తి కోసం, నిజాం కార్యకలాపాలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో పోరాడిన పోరాట యోధుడు కొమురం భీమ్ అని మెదక్ పార్లమెంటు కంటెస్టేడ్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు…

ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని

ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయం లో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో…

మసీదు సదర్ కుటుంబానికి ఎంపీ పరామర్శ..

మసీదు సదర్ కుటుంబానికి ఎంపీ పరామర్శ.. ఉమ్మడి ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ మసీద్ సదర్ అజీజ్, ఆయన సోదరి ఇటీవల ఓ ప్రమాదoలో మృతి చెందగా.. వారి కుటుంబాన్ని ఖమ్మo ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పరామర్శించారు. కస్పాబజారు లోని…

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి అధిక నిధులు తీసుకొస్తా

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి అధిక నిధులు తీసుకొస్తాఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి*హాస్పిటల్ పరిశీలన, మెడికల్ సూపరింటెండెంట్, వైద్యులతో భేటీ ఉమ్మడి ఖమ్మం ఉభయ జిల్లాల ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యం అందించేలా ఖమ్మంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం || కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ కుత్బుల్లాపూర్ లోని చెరుకుపల్లి కాలనీలో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో బస్తి వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో బస్తి…

రోడ్డెక్కిన పోలీస్ భార్యలు

రోడ్డెక్కిన పోలీస్ భార్యలు వరంగల్ జిల్లా : శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల జీవితాలకు, రాజకీయ నాయకుల ఆస్తులకు, రక్షణ కల్పిస్తున్న పోలీసు భార్యలు రోడ్డెక్కారు. వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదన వ్య‌క్తం చేశాయి. కానిస్టే…

సంక్షేమ నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ…

సంక్షేమ నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ… పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వారి…

లింక్ రోడ్ల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, ప్రయాణ దూరం

లింక్ రోడ్ల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, ప్రయాణ దూరం తగ్గించవచ్చు: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ………………………………………………………………*సాక్షిత : *పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని లింకు రోడ్ల పనులపై ఎమ్మెల్యే కెపి.వివేకానంద హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్…

మంత్రి కొండా సురేఖ‌పై రూ. 100 కోట్ల‌ ప‌రువు న‌ష్టం దావా: కేటీఆర్‌

మంత్రి కొండా సురేఖ‌పై రూ. 100 కోట్ల‌ ప‌రువు న‌ష్టం దావా: కేటీఆర్‌ నిరాధార ఆరోప‌ణ‌లు, వ్య‌క్తిగ‌త దాడుల‌పై పోరాటం చేస్తాన‌న్న కేటీఆర్‌ సోష‌ల్ మీడియా ద్వారా త‌న‌ వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్య‌ నిరాధార ఆరోప‌ణ‌ల‌కు అడ్డూ అదుపూ లేకుండా…

విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు

విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు విమానాల పై బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని ‘నో ఫ్లై’ లిస్ట్​లో చేర్చుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీచేశారు. ఇది చాలా…

వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున అనంతపురం జిల్లా: అనంతపురంలో రాత్రి భారీ వర్షం కురిసింది, ఈ భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది, పండ మేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, దీనిలో భాగంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో…

మిత్రుడి ఇంటికి వెళ్ల‌డం కోడ్ ఉల్లంఘ‌న కిందకు రాదు

మిత్రుడి ఇంటికి వెళ్ల‌డం కోడ్ ఉల్లంఘ‌న కిందకు రాదు.. ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ వ్యాజ్యం ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర త‌ర‌ఫున నంద్యాల‌లో బ‌న్నీ ప్రచారం ఈ కార్య‌క్ర‌మానికి భారీగా త‌ర‌లివ‌చ్చిన జనం ముంద‌స్తు అనుమ‌తి లేకుండా…

వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ …పై తెలుగు మహిళ నాయకురాలు

వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ …పై తెలుగు మహిళ నాయకురాలు అసిలేటి నిర్మల…పోలీసులకు ఫిర్యాదు….సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ కాంప్లెయింట్.. వైసీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్ గుడివాడలో అరెస్ట్ ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్‌లపై…

నరసరావుపేట లో గంజాయి అమ్మకాల ముఠా.

నరసరావుపేట లో గంజాయి అమ్మకాల ముఠా…కాలేజీ పక్కన ఉన్న శ్మశానంలోనే దుకాణమెట్టేశారు…పక్కా సమాచారం తో ముఠా ని అరెస్ట్ చేసిన పోలీసులు శివ శంకర్. చలువాది పల్నాడు జిల్లా నేరగాళ్లు, స్మగ్లర్లు రోజురోజుకూ బరితెగిస్తున్నారు. పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో కొత్త కొత్త…

నేడు, రేపు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024

నేడు, రేపు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ఉదయం 11 గంటలకు సమ్మిట్‌ ప్రారంభంపాల్గొననున్న సీఎం చంద్రబాబు , కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఏపీని దేశంలో డ్రోన్‌ హబ్‌గా రూపొందించే ప్రయత్నండ్రోన్‌ రంగంలో సవాళ్లు భవిష్యత్‌ అవకాశాలపై చర్చసమ్మిట్‌లో పాల్గొనేందుకు 6929…

యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి

యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి హైదరాబాద్:ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌ షహర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బులంద్‌ షహర్‌లోని సికిందరాబాద్‌లో ఓ ఇంట్లో సిలిండర్‌ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు…

మంగళగిరిలో “”జనవాణి””…ప్రజా సమస్యల పరిష్కార వేదిక….

మంగళగిరిలో “”జనవాణి””…ప్రజా సమస్యల పరిష్కార వేదిక…. ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనం నేటి ప్రభుత్వం… సాధ్యమైనంతమేర శరవేగంగా ప్రజా సమస్యలు పరిష్కారం. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో జనవాణి కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ .. జనసేన పార్టీ…

జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు

జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించిన – ప్రిన్సిపల్ పిడి రాజు కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉమ్మడి జిల్లా…

పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజల కి సమస్యలు రాకుండా అధికారులు నాయకులు చూసుకోవాలి ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి…

శంకర్‌పల్లి నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన స్వాములు

శంకర్‌పల్లి నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన స్వాములు శంకర్‌పల్లి: శంకర్‌పల్లి నుండి శబరిమల వరకు పాదయాత్రను పట్టణానికి చెందినఅయ్యప్ప స్వాములు ప్రారంభించారు. ఈ సందర్భంగాపట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోత్సవాల నిర్వహించి స్వాములకు ఇరుముడి కట్టారు.…

శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు

శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు ఇటీవల ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న శ్రీహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన వేగురు సర్పంచ్ కరెటి అమరావతి,కరెటి శ్రీనివాసులు వారితోపాటు లేగుంటపాడు సర్పంచ్…

యాదాద్రి యాదవ భవన్ భూమి పూజలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

యాదాద్రి యాదవ భవన్ భూమి పూజలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా లోని యాదాద్రి “శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ” స్వామి వారి ఆలయ సమీపంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ ,…

డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రౌతు

డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రౌతు అనకాపల్లి జిల్లా పరవాడ లంకెలపాలెం79 వ వార్డు పరిధి అగనంపూడి కుమ్మర వీధి వీధిలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీ వేస్తున్న పనులను కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధి కారులు గ్రామ…

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :అయ్యప్ప నగర్, విజయవాడకు చెందిన కొల్లూరి విజయలక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం. రత్న రాజు ను…

కమలాపూర్ యూనియన్ బ్యాంక్ ను మరోచోట మార్చాలని ఖాతాదారుల డిమాండ్

కమలాపూర్ యూనియన్ బ్యాంక్ ను మరోచోట మార్చాలని ఖాతాదారుల డిమాండ్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోని బ్యాంక్ యజమాన్యం కమలాపూర్ :కమలాపూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమలాపూర్ బ్రాంచ్ గత నలబై సంవత్సరాలుగా ఒకే బిల్డింగులో ఉంటు…

9 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చేపట్టిన మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె

9 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చేపట్టిన మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన……….. సిపిఐ, ఏఐటీయూసీ వనపర్తి :వనపర్తి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సోమవారం 9 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరవధిక సమ్మె చేపట్టిన మున్సిపల్ సానిటేషన్,…

బాల్యవివాహాల కారణంగా అమ్మాయిలు తమ లక్షాలను చేర్కోలేకపోతున్నారు.

బాల్యవివాహాల కారణంగా అమ్మాయిలు తమ లక్షాలను చేర్కోలేకపోతున్నారు………… అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి :బాల్య వివాహాల కారణంగా అమ్మాయిలు తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిరోహించడంలో ఆటంకం ఏర్పడుతుందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ అన్నారు.

సీఎం సహాయనిధి నుండి (LOC) ని మంజూరి చేయించిన కొలన్ హన్మంత్ రెడ్డి

|| సీఎం సహాయనిధి నుండి (LOC) ని మంజూరి చేయించిన కొలన్ హన్మంత్ రెడ్డి|| కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 126 డివిజన్ జగద్గిరిగుట్ట లోని అంజయ్య నగర్ కి చెందిన శ్రీనివాస్ మామిడి గత కొన్నిరోజులుగా కుడి…

బాధితులకు అండగా సీఎం సహాయనిది

బాధితులకు అండగా సీఎం సహాయనిది బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల నియోజకవర్గం…

వనపర్తి వాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ను సన్మానించిన …….బిజెపి నాయకులు

వనపర్తి వాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ను సన్మానించిన …….బిజెపి నాయకులు వనపర్తి : *వనపర్తి ప్రాంతవాసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియామకమైన చల్ల శ్రీనివాసులు శెట్టి తన సొంత పట్టణం వనపర్తి లోని తమ…

పవన్ కళ్యాణ్‍కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు

పవన్ కళ్యాణ్‍కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జనవరిలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పిల్ వేసిన న్యాయవాది ఇమ్మనేని రామారావు. నవంబర్ 22న వ్యక్తిగతంగా…

ఎరువుల కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతులు

ఎరువుల కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతులు నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో డీఏపీ ఎరువుల కొరత ఉండడంతో ఉదయం 4 గంటల నుండే గోదాం వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు..…

పెండింగ్ వేతనాల కోసం దీక్ష చేపట్టిన మున్సిపల్ కార్మికులకు మద్దతు

పెండింగ్ వేతనాల కోసం దీక్ష చేపట్టిన మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలిపిన……….. బిఆర్ఎస్ వనపర్తి:వనపర్తి మున్సిపాలిటీ లోశానిటేషన్ కార్మికులుగా,వాటర్ వర్కర్స్,డ్రైవర్లు గా పనిచేస్తున్న 17మంది కార్మికులు 9నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని దీక్ష చేస్తున్న మున్సిపల్ కార్మికుల శిబిరాన్ని బి.ఆర్.ఎస్ నాయకులు…

అద్వితీయ భరితంగా అభిమాన నాయకుని జన్మదిన వేడుకలు….

అద్వితీయ భరితంగా అభిమాన నాయకుని జన్మదిన వేడుకలు…. పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కుత్బుల్లాపూర్…

లోకేష్ కు కన్నీటి వీడ్కోలు

లోకేష్ కు కన్నీటి వీడ్కోలు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గండివానిపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్త నారపిన్ని లోకేష్ అకాల మరణం చెందగా ఉదయం పదిగంటల నుండి లోకేష్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుండి స్మశానం తీసుకువెళ్లి అంతమ…

పెద్దగూడెం డబల్ బెడ్ రూమ్ లా సమస్యలు తీర్చేది ఎవరు

పెద్దగూడెం డబల్ బెడ్ రూమ్ లా సమస్యలు తీర్చేది ఎవరు….?మున్సిపాలిటీన…. గ్రామపంచాయతీయా….!మా గోడు పట్టించుకోండి కలెక్టర్ మహాప్రభో వనపర్తి : *గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పరిధిలోని 33 వార్డులలో సొంతిండ్లు లేనినిరుపేదల కుటుంబాలకు పట్టణానికి, పెద్దగూడెం గ్రామం మధ్యలో గుట్ట…

పుట్టిన రోజు సంధర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పుట్టిన రోజు సంధర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వారి పుట్టిన రోజు సంధర్బంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని నగరంలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా…

జన్మదినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్

జన్మదినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కను నాటిన ప్రజా నాయకులు, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … ఈరోజు కుత్బుల్లాపూర్ లోని వారి నివాసంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వారి జన్మదినోత్సవం సంధర్బంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు…

ఏమ్మెల్యే కేపీ వివేకానంద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఏమ్మెల్యే కేపీ వివేకానంద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ మరియు ప్రజాప్రతినిధులు….

జూరాలకు భారీగా వరదనీరు

జూరాలకు భారీగా వరదనీరు హైదరాబాద్:ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతుంది నిన్న సాయంత్రం 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండ గా… రాత్రి 9 గంటలకు లక్ష క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు 20 క్రస్టు…

తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం

తిరుమల కొండపై మరోసారి హెలికాప్టర్ కలకలం తిరుపతి జిల్లా: తిరుమల శ్రీవారి కొండపై మరోసారి హెలికాఫ్టర్లు చెక్కలు కొట్టడం కలకలం రేపింది, ఉదయం స్వామివారి స్వామివారి ఆలయ గోపురానికి దగ్గరగా హెలికాప్టర్ వెళ్ళింది, కొందరు భక్తులు గమనించి తమ మొబైల్ లో…

ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన‌ అల్లు అర్జున్…

ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన‌ అల్లు అర్జున్… ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర త‌ర‌ఫున నంద్యాల‌లో బ‌న్నీ ప్రచారం ఈ కార్య‌క్ర‌మానికి భారీగా త‌ర‌లివ‌చ్చిన జనం ముంద‌స్తు అనుమ‌తి లేకుండా కార్య‌క్ర‌మం నిర్వహించారంటూ వీఆర్ఓ పోలీసుల‌కు ఫిర్యాదు దీంతో అల్లు…

అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. డిప్యూటీ కమిషనర్ నర్సింహులు స్పందించి తీసివేస్తామని చెప్పడం జరిగింది.ఒకవేళ తీసివేయ్యకపోతే తిరిగి ధర్నా నిర్వహిస్తామని చెప్పి ధర్నాను విరమించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యథితిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసురత్నం,నియోజకవర్గ కార్యదర్శి ఉమా…

టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మంచు లక్ష్మి చేయూత.. డిజిటల్ తరగతులకు శ్రీకారం

టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మంచు లక్ష్మి చేయూత.. డిజిటల్ తరగతులకు శ్రీకారం గద్వాల : గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు సినీనటి మంచు లక్ష్మి జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె…

గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయమని, ఈ పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అభ్యర్థులను కోరిన రేవంత్ రెడ్డి.

నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న

నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ మెట్కానిగూడ నివాసులు ఈగ ఎల్లయ్య నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత…

31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానంతిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 31న దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.…

బాపట్ల జిల్లా, బాపట్ల సూర్యలంక బీచ్

బాపట్ల జిల్లా, బాపట్ల సూర్యలంక బీచ్ వద్ద సూర్యలంక మెరైన్ సి.ఐ లక్ష్మారెడ్డి వారి సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సూర్యలంక పోలీస్ స్టేషన్‌ నుండి సూర్యలంక బీచ్ వద్దకు సంస్మరణ దినోత్సవం సందర్భంగా మార్చి-పాస్ట్ నిర్వహించి పోలీసు అమరవీరులకు…

ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ వెనక్కు తీసుకున్న పవన్

ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ వెనక్కు తీసుకున్న పవన్ ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ వెనక్కు తీసుకున్న పవన్ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం.. వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో వాలంటర్లను…

ఏపీ హైకోర్టులో నటుడు అల్లు అర్జున్‌ పిటిషన్‌

ఏపీ హైకోర్టులో నటుడు అల్లు అర్జున్‌ పిటిషన్‌ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును.. క్వాష్‌ చేయాలని పిటిషన్‌ దాఖలు చేసిన అల్లు అర్జున్ విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు రేపు విచారణకు వచ్చే అవకాశం

నడవలేని స్థితిలో ఉన్న రామస్వామికి హోప్ ఆఫ్ హంగర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో నివసించే దండంపల్లి రామస్వామి కి షుగర్ వ్యాధి కారణంగా ఇటీవల సర్జరీ చేసి కాలు తీసివేయడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న రామస్వామికి హోప్ ఆఫ్…

మల్లాపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు

ధర్మారం మండలంలోని పత్తిపాక, నర్సింగపూర్,మల్లాపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు,మండల నాయకులతో కలిసి సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. రైతులకు…

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ సీఐ బాల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు దత్తాత్రేయ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ఎయిర్‌పోర్టు ప్రధానరోడ్డుపై సడెన్‌ బ్రేక్‌ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

ఢిల్లీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ 40 నిమిషాల పాటు అనేక అంశాల పై ఇరువురి మధ్య చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన అనేక…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద వారి పుట్టినరోజు సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్న ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు MLA ని శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.…

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ MLA

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ MLA గా గెలిచిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద అన్న కి జన్మదిన శుభాకాంక్షలు…. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ MLA గా గెలిచి చరిత్ర సృష్టించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద…

చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన మహిళ

చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన మహిళ కరీంనగర్ – హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే అబార్షన్ వల్ల చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని మహిళ.. వెంటనే పోలీసులకు, వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన డ్యూటీ…

రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు

రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం కట్టుబడి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి :రుయా ఆసుపత్రిలో మెరుగైన పలు…

జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన…. ఇసుక ట్రాక్టర్లు రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకొని రెవెన్యూ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణలు…. ఇసుక కొరత వలన తామంతా డ్రైవర్లు , తాపీ పనివారు ,…

శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్

శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ శబరిమల : కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపిక అయ్యారు. అయ్యప్ప ఆలయానికి 100మీటర్ల దూరంలో కొలువైన మాలికాపురం ఆలయప్రధాన పూజారిగా కొజికోడ్కు…

అటవీ అధికారులకు జింక అప్పగింత:ఎస్సై కురుమయ్య

*అటవీ అధికారులకు జింక అప్పగింత:ఎస్సై కురుమయ్య జింకను అటవీ సిబ్బందికి అప్పగిస్తున్న ఎస్సై నర్వ:-నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని జక్కన పల్లి శివారు ప్రాంతం వ్యవసాయ పొలంలోకి వచ్చిన జింకపై ఉదయం కుక్కలు దాడి చేశాయి. ఆ కుక్కల నుండి జింకను…

విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్

విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్ విశాఖపట్నం: తనపై సాక్షి పత్రిక రాసిన తప్పుడు కథనానికి సంబంధించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు లోకేష్ హాజరయ్యారు.…

మంత్రి కొండా సురేఖపై, కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు వాయిదా

మంత్రి కొండా సురేఖపై, కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు వాయిదా సోమవారంకి వాయిదా పడిన కేసు. సోమవారం రోజు నాంపల్లి స్పెషల్ కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్…..

చిత్తూరులో ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్

చిత్తూరులో ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్ చిత్తూరు – మొలకలచెరువులో ఈ నెల 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి…

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి మల్కాజిగిరి నియోజకవర్గం,నేరేడ్ మేట్ డివిజన్ కు చెందిన రాజ్ కిరణ్ ,విఘ్నేష్ గౌడ్‌ ల చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 28500 , 60000…

బేబీ పాండ్ విస్తరించడానికి ఏదో మంజూరు చేయండి: కార్పొరేటర్ శ్రావణ్ మల్కాజిగిరి మల్కాజిగిరి నియోజకవర్గం, మల్కాజిగిరి డివిజన్ లో గల సఫిలగూడ లేక్ పార్క్ లో దాదాపు 59 లక్షల రూపాలతో చెప్పట్టిన బేబీ పాండ్ రిటైనింగ్ పనులను శుక్రవారం అధికారులతో…

ఖమ్మంలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ ను సక్సెస్స్ చేద్దాం

ఖమ్మంలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ ను సక్సెస్స్ చేద్దాం.. స్పర్శ అధ్యయన వేదిక బాద్యులు స్పర్శ భాస్కర్ పిలుపు.. ఉమ్మడి ఖమ్మం ఈనెల 19 వ తేదీన ఖమ్మం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సాయంత్రం 5.30 గంటలకు సిటిజన్…

వేంసూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్

వేంసూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ఉమ్మడి ఖమ్మం వేంసూరు పోలీస్ స్టేషన్ ను అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు సందర్శించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అడిషనల్ డీసీపీ స్టేషన్ నిర్వహణ, పోలీసుల…

పెదకాకాని వద్ద రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

పెదకాకాని వద్ద రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య పెదకాకాని: గుంటూరు జిల్లాలో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకాని వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను దానబోయిన మహేశ్‌(22),…

బ్రాహ్మణునికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్

బ్రాహ్మణునికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్….. సూర్యాపేట జిల్లా ఆపదలో పేద బ్రాహ్మణరాలు అనే వార్తను సోషల్ మీడియాలో చూసిన సూర్యాపేట జిల్లా కేంద్రం లోని జ్యోతి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించి 10వేల రూపాయలను ఆమె…

రైతులను మోసం చెయ్యడమే పని గా పెట్టుకున్న పత్తి కొనుగోలు వ్యాపారులు

రైతులను మోసం చెయ్యడమే పని గా పెట్టుకున్న పత్తి కొనుగోలు వ్యాపారులు కమలాపూర్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన సానబోయిన అశోక్ అంబాల గ్రామానికి చెందిన గుండ్ర రాజ్ కుమార్ అను ఇద్దరు యువకులు గత…

45 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ గృహాలలో అన్ని పనులు పూర్తి చేసి పంపిణికి సిద్ధం చేయాలి .

45 రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ గృహాలలో అన్ని పనులు పూర్తి చేసి పంపిణికి సిద్ధం చేయాలి . కేసారం ఫేస్ 2 ఇందిరమ్మ కాలనీ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన….. కలెక్టర్ తాళ్ళ ఖమ్మంపహాడ్ ఉన్నత పాఠశాలను…

పెదముషిడివాడ దళిత భూ నిర్వసితుల 15 వ రోజు చేరిన నిరసన దీక్ష

పెదముషిడివాడ దళిత భూ నిర్వసితుల 15 వ రోజు చేరిన నిరసన దీక్షఅనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో గల దళితులకు జీవనాధారణ నిమిత్తం 1977లో సర్వేనెంబర్ 13 63 లో 44 కుటుంబాలకు, 1992-93లో సర్వేనెంబర్ 367 హలో…

జగత్గిరిగుట్టలో భవన నిర్మాణ కార్మికులకు స్థలం కేటాయించండి.

జగత్గిరిగుట్టలో భవన నిర్మాణ కార్మికులకు స్థలం కేటాయించండి.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్. జగత్గిరిగుట్టలో గతంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల అడ్డాలొ నేడు నిలబడే పరిస్థితి లేదని అక్కడ మొత్తం భవనాలు,బస్సులు, ప్రయాణికులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని కావున జగత్గిరిగుట్టలో…

ఖిల్లా గణపురం మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజ్

ఖిల్లా గణపురం మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజ్ వనపర్తి :ఖిల్లా ఘనపురం బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా గోపి ముదిరాజును మండల అధ్యక్షుడు బుచ్చి బాబు గౌడ్ ప్రకటించడం జరిగింది బీజేపీ సమావేశంలో ఖిల్లా ఘనపురం మండల యువ…

వానకాలం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక

వానకాలం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన…………..మదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి :జిల్లాలో వానాకాలం సీజన్ 2024-25 కు సంబంధించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పక్కా ప్రణాళికతో సన్నద్దం కావాలని అదనపు కలెక్టర్ స్థానిక…

You cannot copy content of this page