హైదరాబాద్లో నేటి నుండి 3 రోజులు వైన్స్ బంద్
హైదరాబాద్లో నేటి నుండి 3 రోజులు వైన్స్ బంద్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించిన…
హైదరాబాద్లో నేటి నుండి 3 రోజులు వైన్స్ బంద్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఆదేశించిన…
తిరుమలలో శారదాపీఠానికి నోటీసులు… తిరుమలలో విశాఖ శారద పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు మఠం మొత్తాన్ని ఖాళీ చేసి తనకు అప్పగించాలని పేర్కొంది. కొండపై నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారని టీటీడీ గతంలో…
భారత్ కు చేరుకున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ దంపతులు హైదరాబాద్:అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం సోమవారం ఉదయం పాలం ఎయిర్ బేస్కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి…
మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కేంద్రం ఆమోదించిన వక్ఫ్ బిల్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డ్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని…
కట్టుకున్న భర్తనే కలచేసిన కసాయి భార్య Ex DGP హత్య.. రాక్షసుణ్ని చంపేశానని ఫ్రెండ్కు చెప్పిన భార్య కర్ణాటక మాజీ DGP ఓమ్ ప్రకాశ్ (68) హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. “ప్రకాశ్, ఆయన భార్య పల్లవి మధ్య…
You cannot copy content of this page