శని. జూలై 27th, 2024

NATIONAL

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో… ఆల్మట్టి , తుంగభద్ర నదుల ద్వారా… శ్రీశైలం నకు 3,70,000 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది……

కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు

కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు న్యూ ఢిల్లీ :కవితకు మరోసారి నిరాశేమద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత…

రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి

రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతిముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామ్‌దార్(26) ప్రమాదవశాస్తు మృతిచెందారు. స్నేహితులతో కలిసి రాయ్‌గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు.…

నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ

నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ద్వారా కవితను రౌస్…

అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా

అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? ముంబై: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని…

BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్

BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు.…

మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీ

మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీమద్యం ప్రియులకు త్వరలో లిక్కర్ హోం డెలివరీ చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు,…

7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు.

7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు. పశ్చిమ బెంగాల్‌ 4, హిమచల్‌ప్రదేశ్‌ 3, ఉత్తరాఖండ్‌ 2, బీహర్‌, తమిళనాడు, పంజాబ్‌,…

2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’

2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై RBI డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర కీలక వ్యాఖ్యలు…

అంబానీ కుమారుడి వివాహ వేడుకలకుచంద్రబాబు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం CM చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు.శనివారం సాయంత్రం 4:30 గంటలకు…

బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది

బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది యాత్రికులు! బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసి వేయడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది.…

త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు::63 మంది ప్రయాణికులు

హైదరాబాద్:, నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్‌లోని మదన్-అషిర్తా హైవేపై భారీ కొండచరియలు విరిగిపడ టంతో సుమారు…

అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన దక్కని ఊరట

అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన దక్కని ఊరట ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు…

రంగ రంగ వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి!

రంగ రంగ వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి! ఆసియా లోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా…

భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందిగత 10 ఏళ్లలో భారత్‌ సాధించిన అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని భారత…

రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన

న్యూ ఢిల్లీ :లోక్‌సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించ నున్నారు. భూమా…

బెయిల్ కోసం కవిత కొత్తవాదన..

బెయిల్ కోసం కవిత కొత్తవాదన.. పిటిషన్‌లో ఆసక్తికర అంశాలు..! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటంలేదు. అరెస్టై నాలుగు…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించనున్నారు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్‌ల ద్వారా…

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000 కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ ఒకటి.…

తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్, రాత్రి…

వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా

వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు…

You cannot copy content of this page