• మే 30, 2025
  • 0 Comments
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం అమృత్‌సర్ : పంజాబ్‌లోని శ్రీముక్త్‌సర్ సాహిజ్ జిల్లాలో బాణా సంచా తయారీ కేంద్రంలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటన లో ఐదుగురు కార్మికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై…

  • మే 28, 2025
  • 0 Comments
ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు.. దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. సినిమాల్లో ఎన్టీఆర్‌ పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటూనే ఉంటున్నారని చెప్పారు. సమాజ…

  • మే 28, 2025
  • 0 Comments
శిశువులను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నా ముఠా అరెస్ట్

శిశువులను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నా ముఠా అరెస్ట్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుండి పసి పిల్లలను ఎత్తుకొచ్చి అమ్ముతున్న ముఠాను సూర్యాపేటలో అరెస్టు చేసిన పోలీసులు ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న 16 నెలల…

  • మే 28, 2025
  • 0 Comments
ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో.. భారత సైన్యం

ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో.. భారత సైన్యం చూపిన తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్‌లోని ఓ పోస్టుకు ‘సిందూర్‌’ అని పేరు పెట్టాలని బీఎ్‌సఎఫ్‌ ప్రతిపాదించింది. అలాగే మే 10న సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో అమరులైన ఇద్దరు బీఎ్‌సఎఫ్‌…

  • మే 28, 2025
  • 0 Comments
కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం

కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం కోలారు జిల్లా వేమగల్‌లో హెచ్‌-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్త ప్రాజెక్ట్ తొలుత 10 యూనిట్లు.. ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500…

  • మే 26, 2025
  • 0 Comments
ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్

ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్ భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు కేరళలో అత్యధికంగా 430 మందికి, మహారాష్ట్రలో 209 మందికి వైరస్ కొవిడ్‌తో మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి దేశ రాజధాని ఢిల్లీలో…

You cannot copy content of this page