పాట్నాలో బుద్ధవనం స్టాల్ ను ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

పాట్నాలో బుద్ధవనం స్టాల్ ను ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం, బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ పై పాట్నాలో…

రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసిన ఏసీబీ.

రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసిన ఏసీబీ.. 8లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి.. 5కోట్ల5లక్షల71వేల676 రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తింపు..…

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం ! హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది.…

మోడీ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించండి

మోడీ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించండి : సిపిఐ(ఎం ) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సూర్యాపేట జిల్లా : పార్లమెంట్,రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు (జమిలి ఎన్నికలు) జరగాలన్న రాoనాథ్ కోవింద్ కమిటీ సిఫారసులను వెంటనే ఉపసంహరించుకోవాలని…

పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్

పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి:బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నేత లింగయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా : గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో 4 వేల కోట్ల…

మోకిలలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్

మోకిలలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్ శంకర్పల్లి : మోకిల గ్రామ రైతు వేదిక వద్ద 68వ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ…

పెండింగ్ బిల్లులను చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు

[ పెండింగ్ బిల్లులను చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన తపస్ సంఘం ఉపాధ్యాయులు వనపర్తి :తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు పిఆర్సి మరియు పెండింగ్ లో ఉన్న ఆర్థికపరమైన బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ…

ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ కు మరోసారి నోటీసులు?

ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ కు మరోసారి నోటీసులు? హైదరాబాద్:నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో జీవన్ మాల్ కి షూరిటీగా ఉన్న వ్యక్తుల వ్యక్తుల భూముల స్వాధీనానికి, సాయంత్రం నోటీసులు జారీ చేసింది, మరోసారి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్…

మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, మంగళవారం మైదంబండ గ్రామస్తులు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను…

ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్?

ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్? వనపర్తి జిల్లా:వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఏసీబీ దాడులు నిర్వ‌హించారు. పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు కాంట్రాక్టర్ నుంచి రూ.20,000 లు లంచం తీసుకుంటుండ‌గా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఏసీబీ అడిష‌న‌ల్ ఎస్పీ…

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా! మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై ..మాట్లాడు. ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నది అందుకే: స్పీకర్‌ నాతవరం(అనకాపల్లి జిల్లా) మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య జగిత్యాల – జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు చెప్పిన…

సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఎలా ఉందో చూశారా

సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఎలా ఉందో చూశారా ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ పునర్‌వైభవాన్ని సంతరించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వీ వంటి ప్రైవేటు రంగ టెలికం ఆపరేటర్లు టారీఫ్ రేట్లను పెంచిన నేపథ్యంలో…

సిఎం సహాయ నిధి చెక్కు పంపిణి

సిఎం సహాయ నిధి చెక్కు పంపిణి ఉమ్మడి ఖమ్మం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సిఫారసు మేరకు చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన కనకపుడి నాగయ్య(లేటు) కు 45000 వేల రూపాయలు సీఎం సహాయ నిధి…

ఈ సాయంత్రం కేరళకు వెళుతున్న రేవంత్ రెడ్డి

ఈ సాయంత్రం కేరళకు వెళుతున్న రేవంత్ రెడ్డి వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రియాంకాగాంధీ రేపు నామినేషన్ వేయనున్న ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం కేరళకు వెళుతున్నారు. వయనాడ్…

50 లక్షల వ్యయంతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలన..!సబీహా గౌసుద్దీన్

50 లక్షల వ్యయంతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలన..! సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ సి బ్లాక్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , De శ్రీదేవి, Ae రంజిత్ తో కలిసి…

ఆదివాసీల వేగు చుక్క కొమురం భీమ్ : నీలం మధు ముదిరాజ్..

ఆదివాసీల వేగు చుక్క కొమురం భీమ్ : నీలం మధు ముదిరాజ్.. తెలంగాణ విముక్తి కోసం, నిజాం కార్యకలాపాలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో పోరాడిన పోరాట యోధుడు కొమురం భీమ్ అని మెదక్ పార్లమెంటు కంటెస్టేడ్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు…

ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని

ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయం లో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో…

మసీదు సదర్ కుటుంబానికి ఎంపీ పరామర్శ..

మసీదు సదర్ కుటుంబానికి ఎంపీ పరామర్శ.. ఉమ్మడి ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ మసీద్ సదర్ అజీజ్, ఆయన సోదరి ఇటీవల ఓ ప్రమాదoలో మృతి చెందగా.. వారి కుటుంబాన్ని ఖమ్మo ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పరామర్శించారు. కస్పాబజారు లోని…

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి అధిక నిధులు తీసుకొస్తా

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి అధిక నిధులు తీసుకొస్తాఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి*హాస్పిటల్ పరిశీలన, మెడికల్ సూపరింటెండెంట్, వైద్యులతో భేటీ ఉమ్మడి ఖమ్మం ఉభయ జిల్లాల ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యం అందించేలా ఖమ్మంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం || కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ కుత్బుల్లాపూర్ లోని చెరుకుపల్లి కాలనీలో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో బస్తి వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో బస్తి…

రోడ్డెక్కిన పోలీస్ భార్యలు

రోడ్డెక్కిన పోలీస్ భార్యలు వరంగల్ జిల్లా : శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల జీవితాలకు, రాజకీయ నాయకుల ఆస్తులకు, రక్షణ కల్పిస్తున్న పోలీసు భార్యలు రోడ్డెక్కారు. వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదన వ్య‌క్తం చేశాయి. కానిస్టే…

సంక్షేమ నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ…

సంక్షేమ నాయకునికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ… పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వారి…

లింక్ రోడ్ల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, ప్రయాణ దూరం

లింక్ రోడ్ల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, ప్రయాణ దూరం తగ్గించవచ్చు: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ………………………………………………………………*సాక్షిత : *పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని లింకు రోడ్ల పనులపై ఎమ్మెల్యే కెపి.వివేకానంద హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్…

మంత్రి కొండా సురేఖ‌పై రూ. 100 కోట్ల‌ ప‌రువు న‌ష్టం దావా: కేటీఆర్‌

మంత్రి కొండా సురేఖ‌పై రూ. 100 కోట్ల‌ ప‌రువు న‌ష్టం దావా: కేటీఆర్‌ నిరాధార ఆరోప‌ణ‌లు, వ్య‌క్తిగ‌త దాడుల‌పై పోరాటం చేస్తాన‌న్న కేటీఆర్‌ సోష‌ల్ మీడియా ద్వారా త‌న‌ వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్య‌ నిరాధార ఆరోప‌ణ‌ల‌కు అడ్డూ అదుపూ లేకుండా…

యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి

యూపీలో సిలిండర్ పేలి ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి హైదరాబాద్:ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌ షహర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బులంద్‌ షహర్‌లోని సికిందరాబాద్‌లో ఓ ఇంట్లో సిలిండర్‌ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు…

జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు

జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల, పోటిలాకు ఎంపికైన కమలాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించిన – ప్రిన్సిపల్ పిడి రాజు కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉమ్మడి జిల్లా…

శంకర్‌పల్లి నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన స్వాములు

శంకర్‌పల్లి నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన స్వాములు శంకర్‌పల్లి: శంకర్‌పల్లి నుండి శబరిమల వరకు పాదయాత్రను పట్టణానికి చెందినఅయ్యప్ప స్వాములు ప్రారంభించారు. ఈ సందర్భంగాపట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోత్సవాల నిర్వహించి స్వాములకు ఇరుముడి కట్టారు.…

యాదాద్రి యాదవ భవన్ భూమి పూజలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

యాదాద్రి యాదవ భవన్ భూమి పూజలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా లోని యాదాద్రి “శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ” స్వామి వారి ఆలయ సమీపంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ ,…

కమలాపూర్ యూనియన్ బ్యాంక్ ను మరోచోట మార్చాలని ఖాతాదారుల డిమాండ్

కమలాపూర్ యూనియన్ బ్యాంక్ ను మరోచోట మార్చాలని ఖాతాదారుల డిమాండ్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోని బ్యాంక్ యజమాన్యం కమలాపూర్ :కమలాపూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమలాపూర్ బ్రాంచ్ గత నలబై సంవత్సరాలుగా ఒకే బిల్డింగులో ఉంటు…

You cannot copy content of this page