మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్ కల్యాణ్
పొత్తు ధర్మాన్ని పాటించి కూటమిని గెలిపిద్దాం. ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు. మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్ కల్యాణ్.
నేడు ముద్రగడ నివాసానికి మిథున్రెడ్డి.. ఎన్నికల కోడ్కు ముందే కీలక పదవి!
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను …
చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు
మార్చి 2న నెల్లూరు,గురజాలలో..మార్చి 4న రాప్తాడులో పర్యటన.. ‘‘రా కదలి రా’’ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. నెల్లూరు సభలో టీడీపీలో చేరనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..
యడ్లపాడులో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి
చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే: నారా భువనేశ్వరి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే అని, కార్యకర్తలే మా కుటుంబమని అన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. అక్రమ …