Author: tejanews

ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన యువత మహిళలు ఎండను సైతం లెక్కచేయక తలపాగా చుట్టి ప్రచారం లో పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ సైకిల్ గుర్తు కు ఓట్లు వేయాలని అభ్యర్దిస్తూ ముందుకు సాగిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు జనసేన నాయకులు అక్కల గాంధీ జనసైనికులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

లక్ష్మీ నరసింహ స్వామి మాజీ టెంపుల్ చైర్మన్ కస్తూరి నరహరి గుప్తాటిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు అధ్వర్యంలో జాయిన్ అయ్యారుపాల్వంచ మండలంలోని ఇసాయిపేట గ్రామస్తులు కస్తూరి నరహరి కాంగ్రెస్ పార్టీలో చేరిక మాచారెడ్డి ఉమ్మడి మండలము లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గా మూడుసార్లు చేశారుకాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు…

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేగా కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో మౌలిక వసతులు కల్పిస్తూ సంపూర్ణ అభివృద్ధి చేశామన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని మరిచారన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని…

ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ★ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పనితో పాటు 400 రూపాయలు ఇస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూక్ నగర్ మండల పరిధిలోని చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ…

పాలమూరు గొంతు పార్లమెంట్లో పక్క ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి షాద్ నగర్ : ◆ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల పరిధిలోని మోగిలిగిద్ద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డిని భారీ మెజారిటీతో…

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. DRG, STF సంయుక్త బృందాలు ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఎన్‌కౌంటర్ గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపుదేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయం అయ్యారు. మోడీని బడే భాయ్ అన్నందుకు రేవంత్‌పై రాహుల్ గాంధీ కక్షగట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని చుట్టుపక్కన వాళ్లే చూస్తున్నారు. రేవంత్ ఈ విషయంలో…

రాయలసీమ పరిధిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో 35మంది కొత్తవారే ఉన్నారు. వీరిలో కూటమి అభ్యర్థులు 19మంది కాగా, వైసీపీ నుంచి 15మంది ఉన్నారు. టీడీపీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బీటెక్ రవి.. వైసీపీ తరఫున బుట్టా రేణుక, తలారి రంగయ్య, మెట్టు గోవిందరెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, నటుడు బాలకృష్ణ, నటి రోజా తదితర ప్రముఖులు సీమ బరిలో ఉన్నారు.

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన మాటలు ఆశ్చర్యకరం.ప్రధానికి సహాయం చేయలేని ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఈ భారత గడ్డమీద పుట్టి దండగే అని అన్నారు.మనం ఎన్ని దేవుళ్ళకు పూజలు చేసినా ఏ పుణ్యఫలం దక్కుతుందో దక్కదో మనకు తెలియదు…