క్రిప్టో కరెన్సీ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా కాజల్

Spread the love

క్రిప్టో కరెన్సీ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా కాజల్ ని విచారణించనున్న పోలీసులు

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించనున్న పుదుచ్చేరి పోలీసులు.

ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్ ని పోలీసులు విచారించనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top