తూనికల కాంట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని పౌరసరఫరాల శాఖ గోదాం (మండల్ లెవెల్ సప్లై పాయింట్) ఆవరణలో నిర్మించ తలపెట్టిన తూనికల కాంట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు, ఎం ఎల్ ఎస్ పాయింట్ ఇన్చార్జి హాజి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top