అమృతాలయం దేవాలయం చింతల్ పరిసర ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక

Spread the love

“అమృతాలయం దేవాలయం చింతల్ పరిసర ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది – ఎమ్మెల్యే వివేకానంద..

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చింతల్లోని అమృతాలయం దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ, “అమృతాలయం దేవాలయం మన ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని, ఈ వార్షికోత్సవం ద్వారా ప్రజలలో ఐక్యత మరియు భక్తి భావాన్ని పెంపొందిస్తాయని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకటేశ్వరరావు, మీసాల నరసింహ, బాపు యాదగిరి, సంజీవరెడ్డి, ఆంజనేయులు చారి, కిషోర్ చారి, బొడ్డు రవి, బాలయ్య, వనం శ్రీనివాస్, అజయ్, శ్రీనాథ్, వెంకటేష్, స్థానిక నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top