కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

Spread the love

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా టీజీఎస్‌ఆర్టీసీ జీడిమెట్ల బస్ డిపో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, ఉద్యోగుల శ్రేయస్సు కోసం తన సహకారం ఎల్లవేళలా అందిస్తానని వారు తెలిపారు..

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, స్టేట్ సెక్రటరీ మల్లయ్య , ఎం డి మదర్, చీఫ్ అడ్వైసర్, చెన్నయ్య ,రమ్య శ్రీ ,ఎం రాజు , డిపో సెక్రటరీ ముద్దం మహేష్ యాదవ్,డిపో ప్రెసిడెంట్ కోలా రాజు గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ ముదిరాజ్ మరియు జాయింట్ సెక్రటరీ ఉమా దేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top