చెన్నైలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు..
చెన్నైలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు.. వేసవి ఎండల్లో ఇబ్బందుల మధ్య పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందించిన అవడి పోలీసులు..
NATIONAL NEWS
చెన్నైలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు.. వేసవి ఎండల్లో ఇబ్బందుల మధ్య పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందించిన అవడి పోలీసులు..
ఎంపీల జీతాలు, అలవెన్స్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు ఎంపీల రోజువారీ భత్యం రూ.2000
పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు
బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్! బొగ్గు ఉత్పత్తిలో భారత్ చరిత్ర సృష్టించింది. ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర
ఈడీ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ మరోమారు ఈడీ ముందు విచారణకు
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా, ఎల్లుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30
సీపీఎం సీనియర్ నాయకుడు అంబికా ప్రసాద్ మిశ్రా కన్నుమూత సీపీఎం సీనియర్ నాయకుడు అంబికా ప్రసాద్ మిశ్రా కన్నుమూతసీపీఎం సీనియర్ నాయకులు, ఉత్తరప్రదేశ్లో వ్యవసాయ కార్మికోద్యమ నేత
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఏఆర్ రహమాన్ కోలుకున్నారని, మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేశామని చెన్నై అపోలో వైద్యులు ప్రకటించారు. ఈమేరకు
కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్.. మరికొద్ది
ఈరోజు శబరిమల శ్రీధర్మశాస్త్ర సన్నిధానం మీనం మాసం పూజల కొరకు సాయంత్రం 5:00 గంటలకు శ్రీధర్మశాస్త్ర తిరునాడ తెరవబడును. 19వ తారీకు రాత్రి 10:00 గంటలకు హరివరాసనం
You cannot copy content of this page