అఖిలభారత కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం.

Spread the love

అఖిలభారత కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం.

పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్* శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం నిన్న జంతర్ మంతర్లో జరిగిన పోరాటం సంబంధించిన వివరాలు ఖర్గేకు అందజేసిన రాష్ట్ర సీఎం మంత్రులు.

ఈ విషయంలో పార్లమెంటరీ పోరాటం ఏ విధంగా చేయాలన్నా విషయంపై రాష్ట్ర నేతలకి దిశానిర్దేశం చేసిన ఖర్గే.

You cannot copy content of this page

Scroll to Top