జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట్ సీఎం ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేట్ లో నిన్న రాత్రి నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రోడ్ షో లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సీఎం ని కలిసి పార్టీ కండవాతో సత్కారించిన అనంతరం ఆప్యాయతగా పలకరించడం జరిగింది..
ఈ రోడ్ షో కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే లు, చైర్మన్ లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంచార్జ్ లు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గోన్నారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
