నెరవేరిన మరో హామీ.. మాట నిలుపుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజన్న

Spread the love

నెరవేరిన మరో హామీ.. మాట నిలుపుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజన్న

JJM పథకం కింద వెలుగోడు పట్టణంలో 100% ఇళ్లకు త్రాగునీటి కుళాయిల ఏర్పాటుకు శ్రీకారం

రూ.7 కోట్ల నిధులతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి .

నిర్ణిత గడువులోగా పనులు పూర్తి చేసి వెలుగోడులో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్ అందిస్తామని వెల్లడి.

ప్రతి గ్రామంలో 100% సీసీ రోడ్ల నిర్మాణం, త్రాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ధ్యేయం.

హర్షం వ్యక్తం చేసిన వెలుగోడు ప్రజలు, మాట నిలుపుకున్న జన నేతకు నీరాజనం పలికిన గ్రామస్థులు.

You cannot copy content of this page

Scroll to Top