నవభారత్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు…

Spread the love

నవభారత్ పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు…


చిలుకూరు నవభారత్ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమంను నిర్వహింస్తున్న పూజారి, పాఠశాల కరస్పాండెంట్ పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో ‘ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్షరాభాస్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బెల్లంకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని పలు అంగన్వాడీ పాఠశాలలో సాముహిక అక్షరాభ్యాస కార్యక్రమంను నిర్వహించారు.

You cannot copy content of this page

Scroll to Top