శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకొని

Spread the love

శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకొని..

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ కార్పొరేటర్, ఆలయ నిర్వహకులు మెట్టు కుమార్ యాదవ్.. ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.

You cannot copy content of this page

Scroll to Top