పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం :- పేదల ప్రజల పక్షపాతి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని,రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌకధరల దుకాణం ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం ని పంపిణీ చేసిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
