పల్నాడు జిల్లా: సాక్షిత
ఇవాళ నరసరావుపేటలో పర్యటించనున్న కేంద్ర వైద్య బృందం
గత నెల 15వ తేదీన బోర్డు ఫ్లూ తో రెండేళ్ల చిన్నారి మరణించడానికి కారణాలపై అధ్యాయం చేయనున్న కేంద్ర బృందం
ఢిల్లీలోని NCD నుంచి ముగ్గురు
ముంబై నుంచి మరొక నిప్పునుండు మంగళగిరి నుంచి మరొకరు
నరసరావుపేటలో పర్యటించనున్న ఐదుగురు తో కూడిన డాక్టర్ల బృందం
మృతి చెందిన పాప సన్నిహితులతో పాటు, చికెన్ కొట్టు వ్యాపారికి,మరికొందరికి ఇప్పటికే రకరకాల పరీక్షలు నిర్వహించిన అధికారులు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
