ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో గ్రామ యువకుడు ప్రభంజనం

Spread the love

ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో గ్రామ యువకుడు ప్రభంజనం

ఇంటర్ ప్రధమ సంవత్సర ఫలితాలలో గట్టు మండలం, రాయపురం గ్రామ నీకి చెందిన G.రామ్ మోహన్ నాయుడు S/O G.వీరేష్ నాయుడు కుమారుడు ఇంటర్ ప్రథమ సంవత్సర MPC విభాగంలో 4 70కి గాను 425 మార్కులు సాధించినందుకు ,G.రామ్మోహన్ నాయుడుని ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు రాయపురం గ్రామా ప్రజలు అభినందించడం జరిగింది.ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని గ్రామ ప్రజలు కొనియాడడం జరిగింది…

You cannot copy content of this page

Scroll to Top