![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-13-at-6.06.02-PM.jpeg)
Similar Posts
![తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-3.25.50-PM.jpeg)
తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం
TEJA NEWS తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Post Views: 82 TEJA…
![పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-25-at-11.05.05-768x656.jpeg)
పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం
TEJA NEWS Swearing in of MPs of Parliament పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమా ణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,…
![బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-14-at-09.38.51.jpeg)
బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు
TEJA NEWS The High Court orders to ensure that cow slaughter does not take place during Bakrid బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే జంతూ వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ క్రమంలో.. మూడు కమిషనరేట్ల పరిధిలో…
![ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-5.37.48-PM.jpeg)
ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక
TEJA NEWS ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఎత్తుకున్నారో.. : ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక Lok Sabha 2024: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ…
![కోలీవుడ్పై ఈడీ దాడులు](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-3.36.17-PM-768x432.jpeg)
కోలీవుడ్పై ఈడీ దాడులు
TEJA NEWS కోలీవుడ్పై ఈడీ దాడులు.. సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు తమిళచిత్ర పరిశ్రమ కోలీవుడ్పై ఈడీ ఫోకస్ పెట్టింది. గత నెలలో ఢిల్లీలో 2వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన అధికారులు ఈ కేసులో కోలీవుడ్ నిర్మాత జాఫర్ సాధిక్ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును సాధిక్ సినిమాల నిర్మాణానికి పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దర్శకుడు, నటుడు అమీర్ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సాధిక్తో…