ఈనెల 27న YCP కీలక సమావేశం
అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం
సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం
175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు
పాల్గొననున్న సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-25-at-21.15.11-819x1024.jpeg)
You cannot copy content of this page