హాజరు అయిన సీనియర్ ఐఏఎస్ లు.
ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల అమలుతో పాటు, కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రభుత్వం.
మరోసారి యువత, రైతు, మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.
ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తున్న జగన్.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-29-at-12.13.43.jpeg)