20న ఏపీ బడ్జెట్ సమావేశాల ముగింపు
20న ఏపీ బడ్జెట్ సమావేశాల ముగింపు! అమరావతి : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదేరోజున […]
ANDHRAPRADESH NEWS
20న ఏపీ బడ్జెట్ సమావేశాల ముగింపు! అమరావతి : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదేరోజున […]
హౌసింగ్ ఇంటి స్థలం కోసం దరఖాస్తులు ఆహ్వానం. కమిషనర్ ఎన్.మౌర్య. తిరుపతి నగరంలో ఇంత వరకు ఎటువంటి హౌసింగ్ స్కీమ్ లో లబ్దిపొందని అర్హులైన లబ్ధిదారుల నుండి
ఫొటో సెషన్ ముగించుకుని పవన్ లోపలికి వెళ్తుండగా ఆసక్తికర సన్నివేశం. పవన్ కల్యాణ్ కు ఎదురొచ్చిన బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు. బాగున్నారా అంటూ డిప్యూటీ సీఎం
మేదరమెట్లకు మాజీ సీఎం వైఎస్ జగన్ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్లో రాజకీయ సందడి:ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్ వేదికగా రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అన్నా క్యాంటీన్ లు మరింత సమర్థవంతంగా నిర్వహణ : కమిషనర్ పీ.శ్రీ హరిబాబు చిలకలూరిపేట పట్టణంలోఅన్నా క్యాంటీన్లు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరింత కృషి చేయాలని
అమరావతి : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్. పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం.
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గా వల్లూరు కృష్ణారెడ్డి,అజయ్ బాబు ప్రోగ్రెసివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం డా: జి విజయ్ కుమార్ మెమోరియల్
ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని
పాతబస్తీషేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతన ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతనంగా ఆధునికరించిన ల్యాబ్ మరియు
You cannot copy content of this page