ఈడీ విచారణకు హాజరైన మహిపాల్ రెడ్డి
300 కోట్ల అవకతవకలు
జరిగాయని నిర్ధారణ
బషీరాబాగ్ లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్ రెడ్డి విచారణ
రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని
కార్యాలయంలో విచారించారు. ఇటీవల
నిర్వహించిన సోదాలకు సంబంధించి
ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్
చేశారు.