TEJA NEWS

రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:

AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ
విధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని
మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్
మాఫియాలో ఈ వాహనాల నిర్వహకులే ప్రధాన
సూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వం
రూ.1500 కోట్లు నష్టం కలిగించింది. రైతులకు
రూ.1000 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల
చేశాం. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని
ఆలోచిస్తున్నాం. ఖాళీ గోతాలకు చెల్లింపులు
నిలిపివేశాం’ అని పేర్కొన్నారు.


TEJA NEWS