అమరావతి భూ సమీకరణ కై రైతుల అభిప్రాయాల కొరకు నిర్వహించిన గ్రామసభBy teja news / జూలై 3, 2025 TEJA NEWSతాడికొండ మండలం బేజాత్ పురం గ్రామంలో రాజధాని అమరావతి భూ సమీకరణ కై రైతుల అభిప్రాయాల కొరకు నిర్వహించిన గ్రామసభ లో పాల్గొని రైతులు, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ WhatsApp Image 2025 07 03 at 12.11.14