రాజమహేంద్రవరం :
తూర్పుగోదావరి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు ను కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు. ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారం పై చేస్తున్న కార్యక్రమాలను జెసి కి వివరించారు. జిల్లాలో ఆహార భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. జెసి మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్లాలని సూచించారు, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతానన్నారు. త్వరలో డిసిపిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ ను కలిసిన డిసిపిసి సభ్యుడు గొట్టిముక్కల
Related Posts
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో – ఎమ్మెల్యే పంచకర్ల
TEJA NEWS ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో – ఎమ్మెల్యే పంచకర్లముఖ్య అతిథులుగా గండి బాబ్జి అనకాపల్లి జిల్లా పరవాడ మండలాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇది మంచి…
కెమిక ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ కార్మికునికి మెరుగైన వైద్యం
TEJA NEWS కెమిక ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో గాయపడ్డ కార్మికునికి మెరుగైన వైద్యం అందించాలిని డిమాండ్ చేస్తున్న – సిఐటియు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని కెమిక డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు గాయపడిన సంఘటన…