TEJA NEWS

జగిత్యాల జిల్లా //

గ్రామీణ మండలం అనంతారం గ్రామంలో అధిక వర్షంతో వరద తీవ్రతకి వంతెన డ్యామేజ్ అయి కొట్టుకపోవడంతో…

ఆనంతారం వంతెన అధికారులు నాయకులతో పరిశీలించారు. ..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ..

వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జున్ను రాజేందర్ ,మాజీ ఎంపీపీ మహేష్ ,మాజీ సర్పంచ్ రాదకిషన్ , మాజీ సర్పంచ్ జలంధర్ ,కాంగ్రెస్ నాయకులు రాజు, మస్తాన్ ..వివిధ హోదాలో ఉన్న నాయకులు..


TEJA NEWS