• మార్చి 12, 2025
  • 0 Comments
పల్నాడు జిల్లాకు ప్రత్యేక అధికారి

పల్నాడు జిల్లాకు ప్రత్యేక అధికారి ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్య తలను సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ ఐఎఎస్ అధికారులు కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణ పల్నాడుకు కేటాయిస్తూ…

  • మార్చి 12, 2025
  • 0 Comments
బాల్య మిత్రుడి కుటుంబానికి 30.వేల ఆర్థికసాయం అందజేత

బాల్య మిత్రుడి కుటుంబానికి 30.వేల ఆర్థికసాయం అందజేత సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ టేకుమట్ల గ్రామం 2020 – 21 సం”రం పదవతరగతి బ్యాచ్ కు చెందిన బట్టు సతీష్ (31) అనే యువకుడు దురదృష్టవశాత్తు ఈ…

  • మార్చి 12, 2025
  • 0 Comments
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం ఇదే హైదరాబాద్, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగించారు. ఘనమైన సంస్కృతి నిలయం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి…

  • మార్చి 12, 2025
  • 0 Comments
సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు ముంబై నటి…

  • మార్చి 12, 2025
  • 0 Comments
బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్. మేళా ను సద్వినియోగం చేసుకోండి.

బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్. మేళా ను సద్వినియోగం చేసుకోండి. కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 20 వరకు నిర్వహించనున్న బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్. మేళాను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఒక ప్రకటనలో…

  • మార్చి 12, 2025
  • 0 Comments
గుంటూరు కారం మిల్లులో అధికారుల తనిఖీలు…

గుంటూరు కారం మిల్లులో అధికారుల తనిఖీలు… గుంటూరులోని కారం మిల్లులో విజిలెన్స్, తూనికలు, కొలతలు, ఆహార శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చిలకలూరిపేట రోడ్డులోని పలు కారు మిల్లులలో ఎటువంటి బిల్లులు, రికార్డులు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.…