ధర్మపురి
వెల్గటూర్ గ్రామంలోని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్బంగా” బందెల మల్లేష్ – లక్ష్మి” దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలను ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి స్వామి వారి యొక్క జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
వెల్గటూర్ గ్రామంలోని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి
Related Posts
ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన చేపట్టాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి
TEJA NEWS ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన చేపట్టాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిపాదాస్ మున్షీ కి వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ హైదరాబాద్: రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి…
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ శ్రీమతి.దీపదాస్ ముంషి
TEJA NEWS తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ శ్రీమతి.దీపదాస్ ముంషి ,టీపీసీసీ అధ్యక్షులు .బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రోజున గాంధీ భవన్ నందు నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంసి నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి , శేరిలింగంపల్లి…