TEJA NEWS

గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి గారిని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఏకలవ్య సోదరులు కలిసి మహోబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకలవ్య కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలి నామినేటెడ్ పోస్టులలో ఎరుకల కులస్తులకు అవకాశం ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సుల్తాన్ యాదగిరి కింసారపు చిన్న ఎల్లయ్య మాన్పాటి వినోద్ కుమార్ బుడ్డ సత్యనారాయణ కూరాకుల కృష్ణ శివకుమార్ బాణాపురం రఘు దేవర ధనుంజయ రమేష్ నల్లగొండ బిక్షం


TEJA NEWS