![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-1.01.23-PM.jpeg)
Similar Posts
![ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు…. ఐఎంఏ నాయకుల శుభాకాంక్షలు](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-19-at-11.07.21-768x517.jpeg)
ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు…. ఐఎంఏ నాయకుల శుభాకాంక్షలు
TEJA NEWS Greetings from IMA leaders to MLA Venigandla Ram ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు…. ఐఎంఏ నాయకుల శుభాకాంక్షలు….. నోట్ పుస్తకాలు అందజేసి అభినందించిన వైద్యులు గుడివాడలో వైద్యరంగ అభివృద్ధికి…. ప్రైవేటు వైద్యులు తమ వంతు సహకారం అందించాలి: ఎమ్మెల్యే రాము గుడివాడ :సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెద్దలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఎంఈ అధ్యక్షుడు డాక్టర్ పాలడుగు…
![చంద్రబాబు బెయిల్ రద్దు](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-12-at-4.07.40-PM-768x474.jpeg)
చంద్రబాబు బెయిల్ రద్దు
TEJA NEWS ఢిల్లీ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా దిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈనెల 26కు వాయిదా వేసింది. సీనియర్…
![జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై నేడు కీలక తీర్పు..](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-16-at-11.06.25-AM-768x617.jpeg)
జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై నేడు కీలక తీర్పు..
TEJA NEWS జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై నేడు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తమకే ఆ సింబల్ దక్కుతుందని జనసేన ధీమాగా ఉంది. Post Views: 49 TEJA NEWS
![హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-27-at-10.37.12.jpeg)
హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు
TEJA NEWS అమరావతి: హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తు.చ. తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. నిబంధనలను ఏమేరకు అమలు చేస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాహనాల తనిఖీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని..తీవ్రంగా…
![ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్..](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-10-at-12.06.01-768x432.jpeg)
ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్..
TEJA NEWS Chandrababu’s focus on cabinet composition in AP.. ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్.. _ పవన్కు ఆ పదవి కేటాయించే అవకాశం..? ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. బీజేపీ,టీడీపీ,జనసేన మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ…
![హైదరాబాద్ టు వైజాగ్](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-8.24.10-AM.jpeg)
హైదరాబాద్ టు వైజాగ్
TEJA NEWS హైదరాబాద్ టు వైజాగ్ హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే చేపట్టింది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది. మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్ల తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా సమగ్ర…