భద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్

TEJA NEWS

భద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్

భద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్
భద్రాచలం పర్యటనలో రాష్ట్ర గవర్నర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటంలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి తుమ్మల తెలిపారు. మార్ట్ ఏర్పాటులో ITDA పీవో రాహుల్ కృషిని వారు అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top