కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ని కలిసిన వనపర్తి ఎమ్మెల్యే

TEJA NEWS

కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ని కలిసిన వనపర్తి ఎమ్మెల్యే

వనపర్తి :
కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు బోస్ రాజు ని తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చాంబర్లో మంత్రి శ్రీహరి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు

ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు

అనంతరం నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top