
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్
అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం
కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం
ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-
కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.
పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.
రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.
టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.
రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.