ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది
విశాఖ :
విశాఖ రైల్వే స్టేషన్ లో మూడవ ఎంట్రెన్స్ ఎదురుగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది..
అప్రమత్తమైన రైల్వే అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదగా రాకపోకలు నిలిపివేత..
మరమ్మత్తులు చేసేందుకు యత్నాలు..
రైలు రాకపోకలకు గాని ప్రయాణికులు గానీ ఎలాంటి అంతరాయం లేదని తెలిపిన రైల్వే అధికారులు
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-3.37.43-PM-1024x576.jpeg)