Posted inTELANGANA మధుయాష్కీ గౌడ్ ని కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించారు Posted by tejanews ఏప్రిల్ 16, 2024 TEJA NEWS టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ పరమపదించారు. హయత్ నగర్ లోని వారి స్వగృహంనందు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మధుయాష్కీ గౌడ్ ని పరామర్శించారు. Post Views: 33 TEJA NEWS tejanews View All Posts Post navigation Previous Post శ్రీరామ నవమి వేడుకలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని ఆహ్వానించిన నిర్వాహకులు…Next Postరాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ