మధుయాష్కీ గౌడ్ ని కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించారు

మధుయాష్కీ గౌడ్ ని కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించారు

TEJA NEWS

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ పరమపదించారు.

హయత్ నగర్ లోని వారి స్వగృహంనందు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మధుయాష్కీ గౌడ్ ని పరామర్శించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS