టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు…
విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. ..
ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-18-at-1.21.40-PM-1024x576.jpeg)