
- చిలకలూరిపేట పట్టణంలోని, కొమ్మినేని వీరశంకరరావు హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మద్దినగర్ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వేటపాలెం సుభాని ని పరామర్శించిన మాజీ మంత్రి , నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …*
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , షేక్ కరీముల్లా , జవ్వాజి మదన్ , పఠాన్ సమద్ ఖాన్ , ముల్లా కరీముల్లా , తదితరులు పాల్గొన్నారు…
