Tragedy in Bollaram, Secunderabad
బొల్లారంలో విషాదం
సికింద్రాబాద్ బొల్లారంలో విషాదం
చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన
వివరాలు,, తూంకుంటలో నివాసం ఉండే దంపతులు
రవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారం
కంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో
ఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది.
ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు
తీవ్రగాయాలవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సరళాదేవి టీచర్గా పనిచేస్తున్నారని పోలీసులు
గుర్తించారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-21-at-13.38.04-1024x730.jpeg)