Land prices increased after Chandrababu came to power
అమరావతి :
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం. మంగళగిరి, అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో భూముల ధరలు రెండింతలు పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-10-at-12.38.29.jpeg)