![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-08-at-2.21.52-PM.jpeg)
Similar Posts
![జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి](https://tejanews.co.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-18.30.40-768x543.jpeg)
జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి
TEJA NEWS జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు న్యూ ఢిల్లీ: ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇదిఎంతగానో…
![ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-12-at-9.31.08-PM.jpeg)
ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
TEJA NEWS న్యూఢిల్లీలోని బురారీ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ ఆసుపత్రులకు చేరుకున్నాయి. ఈ మిషన్పై ఆసుపత్రి సిబ్బంది మరియు రోగులను పంపారు మరియు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించారు. మెయిల్ ద్వారా తమకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఆస్పత్రి అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇటీవల జైపూర్, గోవా, నాగ్పూర్లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి….
![కంగనా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ప్రియాంక గాంధీ](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-17-at-6.23.14-PM.jpeg)
కంగనా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ప్రియాంక గాంధీ
TEJA NEWS బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ బుధవారం స్పందించారు. దీని గురించి మాట్లాడినందుకు కంగనాకు ధన్యవాదాలు తెలిపారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై స్పందించాలని ప్రియాంక గాంధీని మీడియా ప్రతినిధులు కోరగా ఆమె అసహనం వ్యక్తం చేసింది. తన పొంతన లేని వ్యాఖ్యల గురించి మాట్లాడాల్సి వచ్చిందని ఆమె ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా…
![మేఘాలయను వణికించిన స్వల్ప భూకంపం](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-10-at-13.25.40.jpeg)
మేఘాలయను వణికించిన స్వల్ప భూకంపం
TEJA NEWS A minor earthquake shook Meghalaya ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2:23 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా స్వల్ప స్థాయిలో కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మేఘాలయలోని వెస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ ప్రకంపనలతో గాఢ నిద్రలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో…
![నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-16-at-10.08.39.jpeg)
నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు
TEJA NEWS ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులుతెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ఆదివారం, 23న 4వ శనివారం, 24న ఆదివారం, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడ్, 31న ఆదివారం రోజులలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇవి కాక హోళీ పండుగ సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో మార్చి 25, 26, 27న బ్యాంకులు బంద్ కానున్నాయి. Post Views: 53 TEJA…