ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా

WhatsApp Image 2025 02 20 at 13.32.34
TEJA NEWS

ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్.

రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ 30 వేలు డిమాండ్.

దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ. వై. రమేష్.

You cannot copy content of this page