ANDHRAPRADESH ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా wpusername0628ఫిబ్రవరి 20, 2025ఫిబ్రవరి 20, 2025 TEJA NEWS ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్. రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ 30 వేలు డిమాండ్. దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ. వై. రమేష్. WhatsApp Image 2025 02 20 at 13.32.34
ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమము TEJA NEWSTEJA NEWS ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమములో భాగంగా ఉదయం 25 వ వార్డులో శానం కోటేశ్వరమ్మకు పెంక్షన్ అందజేసిన వార్డు కౌన్సిలర్ తోట నాగలక్ష్మి.
యోగాకు గుర్తింపు మోదీ చలవే TEJA NEWSTEJA NEWS యోగాకు గుర్తింపు మోదీ చలవే** యోగా దినోత్సవంలో స్విమ్స్ డైరెక్టర్ తిరుపతి: ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న యోగాకు ఇంత స్థాయిలో గుర్తింపు రావడానికి…