![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-27-at-18.48.11-1.jpeg)
Similar Posts
![నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-1.00.51-PM-1.jpeg)
నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
TEJA NEWS ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు జితేంద్రసింగ్, ధర్మేంద్రప్రధాన్ తదితరులు ఉన్నారు. Post Views: 77 TEJA NEWS
![వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్ జగన్](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-19-at-12.17.00-PM-768x610.jpeg)
వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్ జగన్
TEJA NEWS 19.01.2024అమరావతి యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి Post Views: 101 TEJA NEWS
![కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-09-at-1.53.12-PM-768x512.jpeg)
కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్
TEJA NEWS కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాటిగడ్డ, NBT నగర్, వికార్ నగర్, వడ్డెర బస్తీ, తబేలా తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా మంగళహారతులు, పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఇండ్లపై…
ఎన్నికల వేళ టెన్షన్.. టెన్షన్.. మావోయిస్టు అడ్డా లను చుట్టుముట్టిన పోలీసులు
TEJA NEWS చత్తీస్ ఘడ్ :భారీ ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గడ్ బస్తర్ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువే షన్స్ కంటిన్యూ అవుతు న్నాయి. టెన్షన్..టెన్షన్..ఏ క్షణంలో ఏం జరుగుతుం దోనన్న ఆందోళన కొనసాగుతోంది. ఎన్కౌంటర్ తర్వాత కూడా భద్రతాబలగాల కూంబింగ్ కొనసాగుతోంది. బస్తర్ అడవులను జల్లడ పడు తున్నాయి భద్రతాబల గాలు. ఎన్కౌంటర్లో చనిపోయిన 29మంది నక్సలైట్ల డెడ్బాడీలకు కాంకేర్లో పోస్ట్మార్టం నిర్వహించారు. ఎన్కౌంటర్ సమయంలో 70మందికిపైగా నక్సల్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు….
![రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజు](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-19-at-11.57.22.jpeg)
రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజు
TEJA NEWS Rahul Gandhi’s 54th birthday రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజురాహుల్ గాంధీ.. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు. మన దేశ మొట్ట మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి ముని మనవడు. ఇందిరా గాంధీకి మనవడు. భారత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు. 2019 లో వయనాడ్ నుండి లోకసభ సభ్యుడయ్యాడు. ఇప్పుడు…